
రాజన్న సిరిసిల్ల జిల్లాలో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(DRF) టీమ్ ఏర్పాటు: జిల్లా ఎస్పీ శ్రీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.,
జిల్లాలో వరదలు,భూకంపాలు,అగ్ని ప్రమాదాలు,భవనాలు కూలిపోవడం,ప్రాణాలను రక్షించడం వంటి విపత్తు నిర్వహణ పరిస్థితులలో పోలీసులు మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించేందుకు జిల్లాలో 12 మందితో కూడిన విపత్తు ప్రతిస్పందన దళాన్ని(Disaster Response Force)టీమ్ ఏర్పాటు చేయడం జరిగింది.వీరికి 10 రోజుల పాటు హైద్రాబాద్ లోని నాగోలులో ఉన్న DRF ట్రైనింగ్ సెంటర్ లో శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..జిల్లా పరిధిలో ప్రకృతి విపత్తుల నిర్వహణ కోసం వర్షాకాలంలో వరదలు,ఇతర ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు వెంటనే…